1, మార్చి 2011, మంగళవారం

తెలుగు బుక్స్ డాట్ కాం

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయత సి.నరసింహారావు ప్రప్రథమంగా తెలుగులో ఈ-బుక్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో ఆయన రాసిన పుస్తకాలను ఉంచారు. sample e-books ఎంచుకొని పుస్తకాలలోని తొలి పలుకులను, విషయ సూచికను చదవచ్చు. Free E-books విభాగంలో 'ప్రజల మేనిపెస్టో', 'మానవ చరిత్ర మనకు నేర్పే గుణపాటాలేమిటి?' అనే రెండు పుస్తకాలను అందుబాటులో ఉంచారు. వాటిని పీడిఎఫ్ ఫార్మేట్లో ఉచితంగా డవున్ లోడ్ చేసుకోవచ్చు. ఆలాగే మరి కొన్ని పుస్తకాలను ఉంచనున్నట్లు కూడా ప్రకటించారు. ఉచిత పుస్తకాల కోసం http://www.teluguebooks.com/ అనే వెబ్ సైట్ క్లిక్ చెయ్యండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి